31, మే 2009, ఆదివారం

మన ప్రజాసామ్యం


వీళ్ళంతా మన నాయకులు .రాష్ట్రంలోను,కేంద్రంలోనూ మళ్లీ మన ప్రజలు కాంగ్రేసు ప్రభుత్వాన్నే ఎన్నుకున్నారు . ప్రతిపక్షాలు ,పత్రికలూ మీడియా కాంగ్రేసు అవినీతి,అక్రమాలపై ఎంతమోత్తుకున్న ప్రజలు మాత్రం మళ్లీ వాళ్ళనేఎన్నుకున్నారు.అంటే అర్ధం ప్రతిపక్షాలు యింతవరకు చేసిన ప్రచారం అబద్దమనేగా ;ఏమయినా వచ్చే అయిదేళ్ళు మీయిష్టం వచినట్లు దోచుకందనిమన నాయకులకు ప్రజలు లైసెన్సు యిచ్చేసారు .మనల్ని మనం రక్షించుకోవటం ఎలాగుచేతకాదు ,అల్లగని మనల్ని రక్షించేవాల్లని మనం రానివ్వం;మన బ్రతుకులు ఇంతే ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి