9, జూన్ 2009, మంగళవారం
నేనెవరిని
ఈ అనంతవిస్వంలో నేనెవరిని .ఇది నాకే అర్ధంకాని ప్రశ్న
నాప్రస్నకు సమాధానం కోసం నేవేతకని ప్రదేశం లేదు నే చూడని ప్రాంతం లేదు .కాని నా అన్వేషణ ఫలిస్తుండానే ఆస కూడాలేదు .ఎందుకంటే?తనను తానూ తెలుసుకోలేని మనిషి ఎదుటివారికి జ్ఞాన భోధ చెయ్యటానికి సిద్దమయినప్పుడు సత్యం మనకు మహర్షుల దగ్గర దొరుకుతుందని బ్రమపడడం వెర్రితనంకాదా?
31, మే 2009, ఆదివారం
మన ప్రజాసామ్యం
వీళ్ళంతా మన నాయకులు .రాష్ట్రంలోను,కేంద్రంలోనూ మళ్లీ మన ప్రజలు కాంగ్రేసు ప్రభుత్వాన్నే ఎన్నుకున్నారు . ప్రతిపక్షాలు ,పత్రికలూ మీడియా కాంగ్రేసు అవినీతి,అక్రమాలపై ఎంతమోత్తుకున్న ప్రజలు మాత్రం మళ్లీ వాళ్ళనేఎన్నుకున్నారు.అంటే అర్ధం ప్రతిపక్షాలు యింతవరకు చేసిన ప్రచారం అబద్దమనేగా ;ఏమయినా వచ్చే అయిదేళ్ళు మీయిష్టం వచినట్లు దోచుకందనిమన నాయకులకు ప్రజలు లైసెన్సు యిచ్చేసారు .మనల్ని మనం రక్షించుకోవటం ఎలాగుచేతకాదు ,అల్లగని మనల్ని రక్షించేవాల్లని మనం రానివ్వం;మన బ్రతుకులు ఇంతే ;
30, మే 2009, శనివారం
ప్రయాణం
ప్రయాణం మళ్లీ మొదలయింది ,58 ఏళ్ల సుదీర్గ జీవితంలో చేసిన అంతులేని ప్రయాణం లో సాధించింది ఏమిలేదు .చెప్పుకోదగిన విజయాలు గాని మధురమయిన జ్ఞాపకాలు కాని ఏమీ మిగలలేదు .
అది నేటితో అంటే 31.05.2009 ముగిసిపోయింది
ఈ రోజు ఒంటరిగా ఈ రోడ్డు మీద నిలబడ్డాను ,ఎదురుగా గమ్యం లేని ప్రయాణం .ఎంతదూరం వెళ్ళాలో ఎంత కాలం ప్రయా నిన్చ్చాలో తెలియని స్తితి .
దీనికితోడు కుంగదీస్తున్న అనారోగ్యం .ప్రవాహానికి ఎదురీదే తెగింపు లేని తనం .ఈ ఒంటరి ప్రయాణంలో నా భార్య నాచేతికర్ర .భగవంతుడా; ఈ ఆఖరి ప్రయాణాన్ని దుఖం లేకుండా జరిపించు తండ్రి.
అది నేటితో అంటే 31.05.2009 ముగిసిపోయింది
ఈ రోజు ఒంటరిగా ఈ రోడ్డు మీద నిలబడ్డాను ,ఎదురుగా గమ్యం లేని ప్రయాణం .ఎంతదూరం వెళ్ళాలో ఎంత కాలం ప్రయా నిన్చ్చాలో తెలియని స్తితి .
దీనికితోడు కుంగదీస్తున్న అనారోగ్యం .ప్రవాహానికి ఎదురీదే తెగింపు లేని తనం .ఈ ఒంటరి ప్రయాణంలో నా భార్య నాచేతికర్ర .భగవంతుడా; ఈ ఆఖరి ప్రయాణాన్ని దుఖం లేకుండా జరిపించు తండ్రి.
29, మే 2009, శుక్రవారం
ఒకానొక రోజు
ప్రతీ మనిషి జీవితంలోను ఆరోజు తప్పనిది .మనిషి తనకు తెలియకుండానే పుడతాడు ,తనకు తెలియకుండానే మరణిస్తాడు .
కాని, మనిషికి ముందేతెలిసివుండేది ;అ రోజు రాకుడదని కొంతమంది కోరుకొనేది ; అదే, పదవీ విరమణ దినం .
నాకు ఆ రోజు రానే వచ్చింది .ఈ రోజు అంటే 31-05-2009 నా ఉద్యోగ విరమణ దినం.ముప్పై ఆరు సంవత్సరాలు యిట్టే గడచి పోయాయి .వెనక్కి తిరిగిచుసుకుంటే సాధించిది ఏమిలేదు .సరే,శేష జీవితంలోనయినా ఏమయినా సాధించడానికి ప్రయత్నిద్దాం;
27, మే 2009, బుధవారం
మనమంతా హిందువులం ,ఈ విశ్వానికి బండువులం .కాని,మనకు మన మతానికి జరుగుతున్న దేమిటి ?వివిధ దేశాల్లో హిందువులమీద జరుగుతున్న దాడుల సగతేమిటి ?అంతెందుకు ప్రపంచములోనే ఏకైక హిందూ దేసమయిననేపాల్ యిప్పుదేమయింది ?
అంతెందుకు ,మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్ ;అంటే మైనారిటి ,దేశ గమనాన్ని నిర్దేశించే చైర్ పర్సన్ క్రిస్టియన్ అంటే మరో మైనారిటీ .అంతెందుకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక సిక్కు .ఈయన యింకో మైనారిటీ .ఇంతమంది మైనారిటీలను మన హిందువులను పరిపాలించటం కోసం మళ్లీ మళ్లీఎన్ను కోవటం మన దౌర్భాగ్యం .
25, మే 2009, సోమవారం
మహానటుడు
ఆయనో మహానటుడు
అంతకుమించి,దర్శకుడు ,యింకా నిర్మాత స్టూడియో అధినేత .తెలుగు చిత్ర సీమలో ఆయనో రారాజు.అయన చెయ్యని వేషము లేదు ,అయన చెయ్యని ప్రయోగము లేదు.ఆయనే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా రావు .
తెలుగు వారి వునికిని ప్రపంచానికి చాటి చెప్పటంలోను తెలుగు వారి ఆత్మ గౌరవం పేరిట తెలుగువారిలో వేడిని రగిలించతంలో,మనమంతా ఒకటే ననే భావన తెలుగువారిలో కలిగించటంలో ;అయన నిర్వర్తించిన పాట అమోఘం;అనిర్వచనీయం.
ఆయన జన్మదిన సందర్భంగా NTR కివే నా నీరాజనాలు
23, మే 2009, శనివారం
మందు-మనం
మన రాష్ట్రం చాలా విషయాలలో నిజంగానే అభివ్రుద్దిచెందింది .దానికి వుదాహరణ పక్క చిత్రాన్ని చుస్తే అర్ధమవుతుంది
ప్రజల సంక్షేమం కోసం పాటుపడవలసిన ప్రభుత్వాలు ప్రజా క్షేమాన్ని మరచి తమ రాజకీయ మనుగడ కోసం వేసే ఎత్తుల్లో సామాన్య మానవుడు నాసనమయిపోతున్నాడు .
సంక్షేమ పతకాలు పేరుతొ ప్రజలకు చిల్లర పైసలు ముష్టి విదిలించి ,అ పధకాలలో అధిక బాగాన్ని తమ వాటాగా దిగమింగి ,బుద్గేట్ లో అ లోటుని పూడ్చడానికి
మద్యాన్ని ఏరులై పారిస్తున్నప్రభుత్వ దమన నీటిని ఎండగట్టండి
ప్రజల సంక్షేమం కోసం పాటుపడవలసిన ప్రభుత్వాలు ప్రజా క్షేమాన్ని మరచి తమ రాజకీయ మనుగడ కోసం వేసే ఎత్తుల్లో సామాన్య మానవుడు నాసనమయిపోతున్నాడు .
సంక్షేమ పతకాలు పేరుతొ ప్రజలకు చిల్లర పైసలు ముష్టి విదిలించి ,అ పధకాలలో అధిక బాగాన్ని తమ వాటాగా దిగమింగి ,బుద్గేట్ లో అ లోటుని పూడ్చడానికి
మద్యాన్ని ఏరులై పారిస్తున్నప్రభుత్వ దమన నీటిని ఎండగట్టండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)