23, మే 2009, శనివారం

మందు-మనం

మన రాష్ట్రం చాలా విషయాలలో నిజంగానే అభివ్రుద్దిచెందింది .దానికి వుదాహరణ పక్క చిత్రాన్ని చుస్తే అర్ధమవుతుంది
ప్రజల సంక్షేమం కోసం పాటుపడవలసిన ప్రభుత్వాలు ప్రజా క్షేమాన్ని మరచి తమ రాజకీయ మనుగడ కోసం వేసే ఎత్తుల్లో సామాన్య మానవుడు నాసనమయిపోతున్నాడు .
సంక్షేమ పతకాలు పేరుతొ ప్రజలకు చిల్లర పైసలు ముష్టి విదిలించి ,అ పధకాలలో అధిక బాగాన్ని తమ వాటాగా దిగమింగి ,బుద్గేట్ లో అ లోటుని పూడ్చడానికి
మద్యాన్ని ఏరులై పారిస్తున్నప్రభుత్వ దమన నీటిని ఎండగట్టండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి