27, మే 2009, బుధవారం


మనమంతా హిందువులం ,ఈ విశ్వానికి బండువులం .కాని,మనకు మన మతానికి జరుగుతున్న దేమిటి ?వివిధ దేశాల్లో హిందువులమీద జరుగుతున్న దాడుల సగతేమిటి ?అంతెందుకు ప్రపంచములోనే ఏకైక హిందూ దేసమయిననేపాల్ యిప్పుదేమయింది ?
అంతెందుకు ,మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్ ;అంటే మైనారిటి ,దేశ గమనాన్ని నిర్దేశించే చైర్ పర్సన్ క్రిస్టియన్ అంటే మరో మైనారిటీ .అంతెందుకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక సిక్కు .ఈయన యింకో మైనారిటీ .ఇంతమంది మైనారిటీలను మన హిందువులను పరిపాలించటం కోసం మళ్లీ మళ్లీఎన్ను కోవటం మన దౌర్భాగ్యం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి